Andhra Pradesh: నేడు కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

Update: 2021-05-13 05:19 GMT

Andhra Pradesh: నేడు కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో ఆయన భేటీకానున్నారు. ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సిద్ధం చేసిన గ్రూప్‌‌ ఆఫ్‌ మినిస్టర్స్.. సీఎం జగన్‌కు సమర్పించనున్నారు. నివేదిక ఆధారంగా సీఎం జగన్‌ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News