ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..... కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమయ్యారు. నక్సల్స్ సమస్యపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశానికి హాజరైన సీఎం జగన్.... మీటింగ్ ముగిసిన తర్వాత అమత్షాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలను అమిత్షా దృష్టికి తీసుకెళ్లిన జగన్.... ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు.