CM Jagan: సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించిన జగన్

CM Jagan: ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నాం

Update: 2022-01-27 07:05 GMT

సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించిన జగన్ 

CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0ను ప్రారంభించారు. ఏపీ సేవా పేరుతో పోర్టల్‌ను ప్రారంభించారు. వేర్వేరు శాఖలన్నీ ఒకే పోర్టల్ కిందకి రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కొత్త పోర్టల్ ద్వారా బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇంటి గడప దగ్గరకే పథకాలు అందిస్తున్నామని చెప్పారు. 

Tags:    

Similar News