సీఎం జగన్‌ను కలిసిన ఏపీ నూతన సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌

Update: 2020-12-23 07:23 GMT

ఏపీకి కొత్తగా నియామకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో కలిసి క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సీఎస్‌ నీలం సాహ్ని పదవీ కాలం ఈ నెల 31న ముగియనుండగా.. అదేరోజు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు ఆదిత్యనాథ్ దాస్‌.

Tags:    

Similar News