ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ

*నవంబర్ 1 నుంచి నిషేధం అమలులోకి వస్తుందన్న ప్రభుత్వం

Update: 2022-09-22 14:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం ముద్రణ, రవాణా నిషేధించింది. ఈ నిషేధం అమలులో అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి 1000 రూపాయల చొప్పున జరిమాన విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.

Tags:    

Similar News