AP High Court: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ

*సీఆర్డీఏ రద్దు,పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాల్‌ చేస్తూ పిటిషన్లు *తదుపరి విచారణను నవంబర్‌ 15కి వాయిదా వేసిన హైకోర్టు

Update: 2021-08-23 06:45 GMT

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు(ట్విట్టర్ ఫోటో)

Amaravati: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను సవాల్‌ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. కరోనా కారణంగా కేసుల విచారణను వాయిదా వేయాలని న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. తదుపరి విచారణను నవంబర్‌ 15కి వాయిదా వేసింది హైకోర్టు

Tags:    

Similar News