Tirupati: తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

Tirupati: సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనున్న సభ...

Update: 2021-12-17 09:32 GMT

Tirupati: తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

Tirupati: తిరుపతిలో అమరావతి జేఏసీ ముగింపు సభ జరుగుతోంది. హైకోర్టు అనుమతితో జరుగుతున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు రాష్ట్రంలోని అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి సభకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే అక్కడకక్కడా ఆంక్షలు, అడ్డంకులు ఎదురౌతున్నట్లు చెబుతున్నారు సభకు వచ్చిన పలువురు నేతలు.

Tags:    

Similar News