Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో హీరో నాగార్జున భేటీ

Akkineni Nagarjuna: నాగార్జునతో పాటు నిర్మాతలు, ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి

Update: 2021-10-28 09:10 GMT
సీఎం జగన్ ను కలసిన కాంగ్ నాగార్జున (ఫైల్ ఇమేజ్)

Akkineni Nagarjuna: హీరో నాగార్జున ప్రత్యేక విమానంలో తాడేపల్లి చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో గన్నవరం చేరుకున్నారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి. నిరంజన్ రెడ్డిలు కూడా ఉన్నారు. సీఎం జగన్, మంత్రి పేర్నినానిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News