వైసీపీలో చేరిన మోహన్ బాబు

Update: 2019-03-26 05:41 GMT

మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా వైసీపీ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా మోహన్ బాబు ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా తిరుపతి అసెంబ్లీ సీటును జగన్ ను గతంలో అడిగినట్టు వార్తలు వచ్చాయి. 

Similar News