Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి...

Visakhapatnam: *కేసు నమోదు చేసిన భీమిలి పోలీసులు *నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

Update: 2021-12-10 12:28 GMT

Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి...

Visakhapatnam: విశాఖ భీమిలిలో డాక్యుమెంట్ రైటర్ పై యాసిడ్ దాడి జరిగింది. శేషగిరి రావు అనే డాక్యుమెంట్ రైటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు.. ఘటన జరిగిన వెంటనే బాధితుని వెంకోజీపాలెంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. దాడిజరిపినది ఎవరు? కారణాలేంటి అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News