రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌

* మాచవరం పీఎస్‌లో లొంగిపోయిన ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌ * ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2021-08-22 11:00 GMT

రాహుల్‌ హత్య కేసులో లొంగిపోయిన నిందితుడు (ఫైల్ ఫోటో)

Guntur: రాహుల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోరాడ విజయ్‌కుమార్‌ లొంగిపోయాడు. మాచవరం పీఎస్‌లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈకేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక లొంగిపోయిన కోరాడ విజయ్‌కుమార్‌ను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News