శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.. 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

Srikakulam: రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులకు కరోనా...

Update: 2021-12-11 09:06 GMT

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.. 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం రేగింది. రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో.. విద్యార్థులకు మరోసారి టెస్టులు చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో.. అధికారులు పిల్లలకు మరోసారి టెస్టులు చేస్తున్నారు. మరోవైపు.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags:    

Similar News