Tirupati: తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్‌ మాల్‌కు షాక్

Tirupati: కోవిడ్ నిబంధనలు పాటించలేదని రూ.50వేల జరిమానా * మాల్ మూసేయించిన మున్సిపల్ కమిషనర్ గిరీషా

Update: 2021-07-28 08:17 GMT

తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు 50 వేయిల ఫైన్ (ఫైల్ ఇమేజ్)

Tirupati: తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్‌ మాల్‌‌ నిర్వాహకులకు మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. ఇవాళ మాల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు మున్సిపల్ కమిషనర్ గిరీషా. కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్‌ నిర్వాహకులకు యాభై వేల ఫైన్ వేశారు. కస్టమర్లను బయటకు పంపి మాల్‌ను మూసివేశారు. 

Full View


Tags:    

Similar News