మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం...

Update: 2021-12-14 07:22 GMT

మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను చింపేసిన జనసేన నేతలు 

Janasena Leaders: తిరుపతిలో బ్యానర్ల చించివేత కలకలం సృష్టించింది. అమరావతి రైతులకు స్వాతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన బ్యానర్లను జనసేన నేతలు చింపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Tags:    

Similar News