నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Nellore: ప్రమాదంలో ఒకరు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Update: 2022-05-10 04:33 GMT

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం 

Nellore: నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా... 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News