YS Jagan Visit To Tirupati Today

x
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. విజయనగరం నుంచీ రైల్లో బయల్దేరిన జగన్‌ మరికాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకల్లా తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరి కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు.

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. విజయనగరం నుంచీ రైల్లో బయల్దేరిన జగన్‌ మరికాసేపట్లో రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకల్లా తిరుపతి పద్మావతీ అతిధి గృహం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరి కాలినడకన తిరుమలకు బయల్దేరుతారు.
Show Full Article
Print Article
Next Story
More Stories