సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
x
Highlights

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్‌...

సీఎం జగన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం, లేఖ బహిర్గతం చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ ధర్మాసనం నుంచి జస్టిస్‌ లలిత్ కుమార్ తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని జస్టిస్ లలిత్ కుమార్ సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories