కరోనా తర్వాత తొలిసారి వారణాసికి ప్రధాని మోడీ

Arun Chilukuri
Published on: 30 Nov 2020 3:59 PM IST
కరోనా తర్వాత తొలిసారి వారణాసికి ప్రధాని మోడీ
X

వారణాసిలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. వారణాసి- ప్రయాగ్‌రాజ్‌ 6లైన్‌ హైవేను జాతికి అంకితం ఇచ్చారు. కరోనా తర్వాత తొలిసారి ప్రధాని మోడీ వారణాసి పర్యటనకు వచ్చారు. ఇక సాయంత్రం జరిగే దేవ్‌ దీపావళి కార్యక్రమానికి హాజరుకానున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story