Eamcet 2020 Exam in Telugu States: ఎంసెట్ అభ్యర్థులకు కోవిడ్ లక్షణాలుంటే...

Eamcet 2020 Exam in Telugu States: ఎంసెట్ అభ్యర్థులకు కోవిడ్ లక్షణాలుంటే...
x
Highlights

Eamcet 2020 Exam in Telugu States: నేటి నుంచి తెలంగాణాలో ఎంసెట్ పరిక్షలు. 4 రోజులు 8 సెషన్ల లో పరిక్షలు.

Eamcet 2020 Exam in Telugu States: నేటి నుంచి తెలంగాణాలో ఎంసెట్ పరిక్షలు. 4 రోజులు 8 సెషన్ల లో పరిక్షలు. కరోనా నేపధ్యంలో పక్కాగా ఏర్పాట్లు. తెలంగాణలో 79, కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని, విద్యార్థులను పరీక్ష హాల్లోకి గంటన్నర ముందు నుంచే అనుమతి స్తామని ఎంసెట్‌ కమిటీ పేర్కొంది. ఉదయం పరీక్ష 9 గంటలకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుందని, ఆ సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories