Amarnath Yatra 2020: అమర్ నాథ్ యాత్రపై కరోనా ఎఫెక్ట్

Amarnath Yatra 2020: అమర్ నాథ్ యాత్రపై కరోనా ఎఫెక్ట్
x
Highlights

Amarnath Yatra 2020: కరోనా కష్టంలో అమర్నాథ్ యాత్ర. ఈ నెల 21 నుండి దర్శనానికి శ్రీకారం. ఆగష్టు ౩ వరకు కొనసాగున్న అమర్నాద్ యాత్ర.

Amarnath Yatra 2020: కరోనా కష్టంలో అమర్నాథ్ యాత్ర. ఈ నెల 21 నుండి దర్శనానికి శ్రీకారం. ఆగష్టు ౩ వరకు కొనసాగున్న అమర్నాద్ యాత్ర. రోజుకు ఎంతమందికి దర్శన భాగ్యం? మొత్తం ఎంత మంది భక్తులకు అనుమతి? కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన అమర్నాథ్ యాత్ర ఈ నెల 21 నుండి ప్రారంభించనున్నారు. అయితే, ఈ యాత్రకు రోజుకు 500 మంది.. మొత్తం 10 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories