Corona Terror: బంధువులు ముందుకు రాకపోవటంతో ఎడ్లబండిపై మృతదేహాల తరలింపు

Corona Terror: బంధువులు ముందుకు రాకపోవటంతో ఎడ్లబండిపై మృతదేహాల తరలింపు
x
Highlights

Corona Terror: కరోనా భయం తో అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

నల్గొండ జిల్లలో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. కరోనా తో మృతి చెందిన వారి బంధువులు ఎవరూ శవ సంస్కారాలకు ముందుకు రాకపోవడంతో ఎడ్ల బల్లమీద మృతదేహాలను తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories