పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం

x
Highlights

రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్‌ క్లియర్‌గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక మరొక వాహనాలు ఢీకొన్నాయి. పొగమంచు కారణంగా రూట్‌ క్లియర్‌గా లేకపోవడంతో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
Show Full Article
Print Article
Next Story
More Stories