రంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో మరోసారి చిరుత కలకలం

x
Highlights

రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

రంగారెడ్డి జిల్లా యాచరం మండలంలో మరోసారి చిరుత కలకలం.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. రాత్రి కొత్తపల్లి తండాలో పశువుల మందపై దాడి చేసిన చిరుత.. ఓ మేకను ఈడ్చుకెళ్లింది. తండాలోకి రావడంతో పాటు వారం రోజుల్లో నాలుగు మేకలను చంపడంతో.. చీకటి పడితే చాలు, స్థానికులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories