తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి! (ఫోటోలు)
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపమైన 'తెలంగాణ తల్లి' విగ్రహం శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కృతమైంది.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి! (ఫోటోలు)
తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపమైన 'తెలంగాణ తల్లి' విగ్రహం శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కృతమైంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Next Story




