Sharmila: ఇవాళ ఇడుపులపాయకు షర్మిల

YSRTP Chief Sharmila will Visits Idupulapaya Today 19 10 2021
x

ఇవాళ ఇడుపులపాయకు షర్మిల(ఫైల్ ఫోటో)

Highlights

*రేపటి నుంచి ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం *పాదయాత్ర నేపథ్యంలో వైఎస్ఆర్‌‌కు నివాళులర్పించనున్న షర్మిల

Sharmila: వైఎస్సా్ర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ ఇడుపులపాయ వెళ్లనున్నారు. పార్టీని ప్రకటించి రేపటితో వంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రస్థానం యాత్రకు శ్రీకారం చుట్టారు షర్మిల. పాదయాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌కు నివాళులర్పించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories