YS Sharmila: మహబూబ్‌నగర్‌‌లో వైఎస్‌ షర్మిల పాదయాత్ర

YS Sharmila Padayatra in Mahbubnagar
x

YS Sharmila: మహబూబ్‌నగర్‌‌లో వైఎస్‌ షర్మిల పాదయాత్ర

Highlights

YS Sharmila: సా.5 గంటల వరకు కొనసాగనున్న 'పాలమూరు- నీళ్ల పోరు' దీక్ష

YS Sharmila: కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ.. సీఎం కేసీఆర్‌కు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. మహబూబ్‌నగర్‌‌లో సాయంత్రం 5 గంటల వరకు షర్మిల చేపట్టిన 'పాలమూరు-నీళ్ల పోరు' దీక్ష కొనసాగనుంది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందని షర్మిల ప్రశ్నించారు. జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయించేందుకు సీఎం కేసీఆర్‌తో పోట్లాడాలంటున్న YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

Show Full Article
Print Article
Next Story
More Stories