YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగం.. వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదు..

YS Sharmila Comments On Congress Party Treatment To YS Rajasekhara Reddy
x

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగం.. వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీలేదు..

Highlights

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగమని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన ప్రతి గడపను తాకిందని అన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల.

YS Sharmila: వైఎస్సార్‌ పాలన ఒక సువర్ణ యుగమని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన ప్రతి గడపను తాకిందని అన్నారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆఖరి నిమిషం వరకు కూడా సేవ చేస్తూనే వైఎస్సార్‌ చనిపోయారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇంత చేసిన వైఎస్సార్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏం చేయలేదని మండిపడ్డారు. వైఎస్సార్‌ మెమోరియల్‌ కోసం హైదరాబాద్‌ మహానగరంలో ఒక సెంట్‌ భూమి కూడా కేటాయించలేదని విమర్శించారు వైఎస్‌ షర్మిల.

Show Full Article
Print Article
Next Story
More Stories