Venkaiah Naidu: నన్ను గైడ్ చేసిన గురువులకు ధన్యవాదాలు

Venkaiah Naidu Said the Hard Work of the Teachers is Unforgettable thanks to the Teachers who Guided Me
x

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( ఫోటో ట్విట్టర్  )

Highlights

Venkaiah Naidu: విద్యార్థుల ఉన్నతి కోసం గురువుల కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Venkaiah Naidu: విద్యార్థుల ఉన్నతి కోసం గురువుల కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఒక రైతు కుమారుడినైన తనను ఈ స్థాయికి తెచ్చింది గురువులేనని గుర్తుచేశారు. తనను గైడ్‌ చేసిన గురువులందరికీ ఉపరాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్‌ నేషనల్‌ బోర్డు ఆక్రిడేటెడ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి ఉపరాష‌్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప వ్యక్తి అని ఆయన చేసిన సేవలను వెంకయ్యనాయుడు కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories