Vemula Prashanth: నిజామాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటన

Vemula Prashanth: వేల్పూర్‌ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Sandeep Eggoju
Published on: 6 July 2021 1:52 PM IST
Vemula Prashanth Reddy Tour in Nizamabad District
X

వేముల ప్రశాంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Vemula Prashanth: నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పుట్టిన గడ్డను అభివృద్ధి చేయడం.. తన అదృష్టంగా భావిస్తున్నానన్న వేముల.. కేసీఆర్‌ దయతో మొత్తం 9కోట్ల 75లక్షల రూపాయలు మంజూరైనట్టు చెప్పారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని మెయిన్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ డివైడర్‌, ఫోర్‌లైన్‌ రోడ్డు కోసం 6కోట్ల 30 లక్షలు వెచ్చించినట్టు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story