Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్

Vande Bharat Train to launch Kachiguda -Yesvantpur on 6th August
x

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్

Highlights

Vande Bharat Express: ఆగస్టు 6న కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ ప్రారంభం

Vande Bharat Express: నంద్యాల జిల్లా డోన్‌లో వందే భారత్ ట్రైన్ ప్రత్యక్షమైంది. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడ వరకు నిర్వహిస్తున్న ట్రాయల్ రన్‌లో భాగంగా డోన్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆగస్టు 6న కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య వందేభారత్ ప్రారంభం కానుంది. ట్రాయల్ రన్‌లో భాగంగా డోన్ వచ్చిన వందేభారత్‌ రైలును స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories