దారుణం.. 108 డాక్టర్‌పై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

దారుణం.. 108 డాక్టర్‌పై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
x
Highlights

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి గ్రామ సమీపంలో 108 సిబ్బందిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అర్వపల్లి...

సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అర్వపల్లి గ్రామ సమీపంలో 108 సిబ్బందిపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అర్వపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిద్రిస్తున్న 108 డాక్టర్ నిరంజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.

దీంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టోల్‌ ఫ్లాజాల వద్ద ఉన్న సీసీ కెమెరాలల్లోని వాహనాల దృశ్యాల రాకపోకల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories