Kishan Reddy: గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

X
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ట్విట్టర్ ఫోటో)
Highlights
* ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి * ప్రతి ఒక్కరూ కరోనా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి
Sandeep Reddy23 Aug 2021 9:45 AM GMT
Kishan Reddy: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆస్పత్రిలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేశామని తెలిపారు. చివరి వ్యక్తి వరకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తామని, దేశ ప్రజలకు టీకాలు ఇచ్చిన తరువాతే ఇతర దేశాలకు పంపిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కోవిడ్ విజృంభించకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలన్నారు.
Web TitleUnion Minister Kishan Reddy Visited Gandhi Hospital Today 23 08 2021
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT