Hyderabad: పుప్పలగూడలో విషాదం.. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం

Two Members Died In Construction Site At Puppalaguda
x

Hyderabad: పుప్పలగూడలో విషాదం.. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం

Highlights

Hyderabad: కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగి పోలీసులు

Hyderabad: హైదరాబాద్ నార్సింగి పుప్పలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఓ నిర్మాణ సంస్థలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మిక్సర్ క్లీనింగ్ చేస్తుండగా ఆపరేటర్ మిషన్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థపై మృతుల బంధువుల దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బేటా సోరేన్, సుశీల్ ముర్ముగా పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories