పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

*జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళన

Rama Rao
Published on: 20 July 2022 11:32 AM IST
TRS MPs Agitation at Gandhi Statue in Parliament
X

పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

TRS: పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. విపక్ష నేతలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. జీఎస్టీ రేట్ల పెంపుపై టీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడంతో నిరసనకు దిగారు.

Rama Rao

Rama Rao

Next Story