TRS: గవర్నర్‌ తమిళసైని కలిసిన టీఆర్ఎస్ బృందం

TRS Leaders Meet the Governor Tamilisai Soundararajan
x
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసిన టీఆర్ఎస్ నాయకులూ
Highlights

TRS: వినతిపత్రం సమర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

TRS: తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్ భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన టీఆర్ఎస్ నేతలు, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ తమిళసైకి వినతిపత్రం సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories