Telangana: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో టీఆర్ఎస్ నేత దౌర్జన్యం

TRS Leader Attack on Women In Jawaharnagar Medchal District
x

Representational Image

Highlights

Telangana: మహిళపై దాడి చేసిన జక్కుల భాస్కర్ * రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ రక్షితకు ఫిర్యాదు

Telangana: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ఓ టీఆర్ఎస్‌ నేత తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. జ్యోతిరావ్‌పులే నగర్‌కు చెందిన జక్కుల భాస్కర్.. నడిరోడ్డుపై తనను చితకబాదాడని ఆరోపించింది బాధిత మహిళ. హత్యాయత్నం చేశాడంటూ జవహర్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియా ద్వారా రాచకొండ సీపీకి కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఆ ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకోవాలంటూ భాస్కర్‌ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories