Huzurabad By-Election: హుజూరాబాద్‌ జమ్మికుంటలో వ్యక్తిపై దాడి

TRS Activists Attack a Man During By-Election Polling in Jammikunta Huzurabad
x

హుజురాబాద్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* వ్యక్తిపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు * తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Huzurabad By-Election: హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతున్న వేళ జమ్మికుంట అంబేద్కర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడి తండ్రి బీజేపీలో తిరుగుతున్నాడన్న కారణంతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories