మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో విషాదం

Tragedy In Venkatapur Of Manchiryala District
x

మంచిర్యాల జిల్లా వెంకటాపూర్‌లో విషాదం

Highlights

* శివయ్య ఇంటికి అంటుకున్న మంటలు.. ఆరుగురు సజీవ దహనం

Mancherial: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. వీఆర్‌ఏగా పనిచేస్తున్న మాసు శివయ్య ఇంటికి అర్ధరాత్రి మంటలు అంటుకున్నాయి. మంట్లలో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. శివయ్యతో పాటు అతని భార్య రాజ్యలక్ష్మీ, మౌనిక, హిమబిందు, స్వీటీ , శాంతయ్యగా గుర్తించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఘటనపై మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories