Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. ఇగ్నైట్ కాలేజీలో MPC ఫస్ట్ఇయర్ విద్యార్థి ఆత్మహత్య

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 11:29 AM IST
Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం.. ఇగ్నైట్ కాలేజీలో MPC ఫస్ట్ఇయర్ విద్యార్థి ఆత్మహత్య
X

Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇగ్నైట్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయిసాకేత్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ర్యాగింగ్‌ వల్లే సాకేత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిండ్రులు ఆరోపించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష‌్యం తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. కాలేజీ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story