Revanth Reddy: రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది

X
రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుంది(ఫోటో-ది హన్స్ ఇండియా)
Highlights
Revanth Reddy:*కేంద్రాన్ని టీఆర్ఎస్ నాయకులు నిలదీయలేకపోయారు *రైతులు ఆత్మహత్యలకు పాల్పడ వద్దు
Sandeep Eggoju24 Dec 2021 3:45 PM GMT
Revanth Reddy: తెలంగాణలో రైతుల సమస్యపై టీఆర్ఎస్ నాయకులు కేంద్రానికి నిలదీయలేకపోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోరాదని రేవంత్ పిలుపునిచ్చారు. రైతులకు అండగా కాంగ్రెస్ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 27న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తున్నట్లు రేవంత్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు.
Web TitleTPCC President Revanth Reddy Said Congress will be there for the Farmers|TS News Online
Next Story
ఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT