Revanth Reddy: మంత్రి హరీష్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
Revanth Reddy: గాంధీలో సామాన్య ప్రజలకు అందే వైద్యాన్ని.. సీఎం కేసీఆర్కు చేసే ధైర్యం ఉందా..?
Revanth Reddy: మంత్రి హరీష్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
Revanth Reddy: మంత్రి హరీష్రావుకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో పేదలు, సామాన్యులకు కనీస వైద్యం అందని ద్రాక్షగా మారిందని ట్వీట్ చేశారు. పంటి నొప్పి వస్తే ఢిల్లీకి ఒంటి నొప్పి వస్తే యశోదకు ఉరుకుడు కాదన్నారు. మీరు గొప్పగా చెబుతున్న గాంధీలో సామాన్య ప్రజలకు అందే వైద్యాన్ని సీఎం కేసీఆర్కు చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు రేవంత్రెడ్డి.
తెలంగాణ లో పేదలు, సామాన్యులకు కనీస వైద్యం అందని ద్రాక్షైంది.
— Revanth Reddy (@revanth_anumula) April 9, 2022
పంటి నొప్పొస్తే ఢిల్లీకి…ఒంటినొప్పొస్తే యశోధకు ఉరుకుడు కాదు, నువ్వు గొప్పగా చెబుతున్న గాంధీలో, సామాన్య ప్రజలకు అందే వైద్యాన్నే నీ మామ కేసీఆర్ కు చేయించే ధైర్యం ఉందా హరీష్!? pic.twitter.com/45OpL29Chm
Next Story




