
చినజీయర్ స్వామిపై రేవంత్ రెడ్డి మండిపాటు
Revanth Reddy: సమ్మక్క-సారలమ్మలను అవమానపర్చిన చినజీయర్ స్వామిని.. యాదాద్రి ఆగమ శాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి తొలగించాలి
Revanth Reddy: త్రిదండి చినజీయర్ స్వామిపై టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ పౌరుషం-సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన చిన జీయర్ స్వామిని యాదాద్రి ఆగమ శాస్త్ర సలహాదారుడి బాద్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చిన జీయర్ కు కేసీఆర్ గతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఫోటోను రేవంత్ రెడ్డి ట్వీట్టర్ లో పోస్టు చేశారు.
తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన "సమ్మక్క సారలమ్మ"లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.@TelanganaCMO pic.twitter.com/xCqh4jRyE5
— Revanth Reddy (@revanth_anumula) March 18, 2022

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




