Hyderabad: నేడు చలో రాజ్‌భవన్‌కు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పిలుపు

TPCC Chief Revanth Reddy Calls For Chalo Raj Bhavan on July 16th 2021
x

రేవంత్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Highlights

* పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ టీకాంగ్రెస్‌ ఆందోళన * అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరిక

Hyderabad: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ చలో రాజ్‌భవన్‌ కు పిలుపునిచ్చింది. ఓ పక్క కరోనాతో జీవన విధానం అస్తవ్యస్తంగా తయారైందని, ఇలాంటి సమయంలో పేదవాడిపై మరింత భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. చలో రాజ్‌భవన్‌ను అడ్డుకుంటే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories