Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Three IAS Officers Transferred In Telangana State
x

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ.. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డి

Highlights

Telangana: సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపి, సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌

Telangana: తెలంగాణలో ముగ్గురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. సమాచార శాఖ కమిషనర్‌గా కోరెం అశోక్‌రెడ్డిని.. సీసీఎల్‌ఏ కార్యదర్శిగా గోపిని.. సీసీఎల్‌ఏ స్పెషల్‌ ఆఫీసర్‌గా ఆశీష్ సంగ్వాన్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories