ఆ అయిదుగురిలో పీసీసీ పీఠం ఎవరికి?

ఆ అయిదుగురిలో పీసీసీ పీఠం ఎవరికి?
x
Highlights

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై టీపీసీసీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. మూడు రోజుల పాటూ గాంధీభవన్ లో ఉండి అధ్యక్షుడి...

తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై టీపీసీసీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. మూడు రోజుల పాటూ గాంధీభవన్ లో ఉండి అధ్యక్షుడి ఎంపికపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష పదవికి ఎవరికి వారే పోటీ పడుతుండటంతో నేతల అభిప్రాయాలను మాణికం ఠాగూర్ హై కమాండ్ సోనియా గాంధీకి నివేదించనున్నారు. ఈ అభిప్రాయాల ఆధారంగా హై కమాండ్ కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయనుంది. టీపీసీసీ రేసులో మొత్తం ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి , శ్రీధర్ లు ఉన్నారు. అయితే సీల్డ్ కవర్ లో ఎవరి పేరుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories