Telangana Cabinet: సచివాలయంలో ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

The Telangana Cabinet Meeting Concluded At The Secretariat
x

Telangana Cabinet: సచివాలయంలో ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం

Highlights

Telangana Cabinet: ప్రజాదర్బార్‌ నిర్వహణపై చర్చించిన రేవంత్ టీమ్‌

Telangana Cabinet: సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఇతర 11 మంది మంత్రులు పాల్గొన్నారు. గంట 25 నిమిషాల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత, ప్రజా సమస్యలు.. ప్రజాదర్బార్‌ నిర్వహణపై చర్చించింది రేవంత్ టీమ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories