Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

The Parliamentary Party Meeting Will Be Held Under The Chairmanship Of KCR
x

Siddipet: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకుంటున్న BRS నేతలు.. కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ భేటీ

Highlights

Siddipet: బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Siddipet: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ‎నేతలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories