Bandi Sanjay: దళితులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది

The KCR government is doing injustice to the Dalits
x

 Bandi Sanjay: దళితులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది 

Highlights

Bandi Sanjay: రాజ్యాంగ సవరణ అడగలేదు.. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారు.

Bandi Sanjay:ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతా అన్నారు.ఇంత వరకు పనుల కూడా సరిగా ప్రారంభం కాలేదు. దళితులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రాజ్యాంగ సవరణ అడగలేదు పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అన్నారు.ఇది అంబేద్కర్ ను అవమానించడమే, ప్రధాని వస్తే స్వాగతం పలకడానికి కేసీఆర్ రాలేదు.ప్రధాని రాగానే జ్వరం వచ్చిందా, ఈక్వాలిటీ ఆఫ్ స్టాచు పేరుతో తెలంగాణ ఈక్వాలిటీ అంటున్న తెలంగాణ మంత్రులు ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories