46 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోనున్న కేంద్రం

The Central Government will procure 6 lakh metric tonnes of Rice | TS News Today
x

కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం

Highlights

ఖరీఫ్‌ సీజన్‌కు అదనపు బియ్యం సేకరణ.. 6 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించనున్న కేంద్రం

Telangana: ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో 6లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌కు కేంద్ర ఆహారశాఖ సమాచారం అందించింది. కేంద్రం కోసం 68.65 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories