Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఉద్రిక్తత

X
పువ్వాడ అజయ్ కుమార్ (ఫోటో ది హన్స్ ఇండియా )
Highlights
Telangana: మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ *దళితబంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్
Arun Chilukuri6 Sep 2021 6:53 AM GMT
Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కాన్వాయ్ను మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితబంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు
Web TitleTension Situation at Errupalem in Khammam District
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Krishna Janmashtami: దేశమంతటా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
19 Aug 2022 12:14 PM GMTBJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
19 Aug 2022 11:32 AM GMTVijay Deverakonda: 'లైగర్' కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
19 Aug 2022 11:20 AM GMTLIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMT